. వంశధార ట్రిబ్యునల్‌ గడువుపై విచారణ వాయిదా

ఢిల్లీ : వంశధార ట్రిబ్యునల్‌ గడువు పొడిగింపుపై విచారణను సుప్రీంకోర్టు రెండువారాలు వాయిదా వేసింది. వంశధార ట్రిబ్యునల్‌ చైర్మన్‌ ,సభ్యులకు వెంటనే నివాసాలు కేటాయించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.