ఐపీఎల్ వ్యవహారాల్లో శ్రీనివాసన్ జోక్యం చేసుకోరాదు : సుప్రీంకోర్టు
ఢిల్లీ : బీసీసీఐ అధ్యక్షుడిగా ఎస్. శ్రీనివాస్ కొనసాగుతారని అయితే అతను ఐపీఎల్ వ్యవహరాల్లో జ్యోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శ్రీనివాస్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 7కు వాయిదా వేసింది.