కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశం ప్రారంభం

న్యూఢిల్లీ : యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌కమిటీ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో వివాదాస్పద ఆర్డినెన్స్‌పై ప్రధానంగా చర్చ జరగనుంది.