తెలంగాణ ఏర్పాటుపై దూకుడు పెంచిన కేంద్రం

ఢిల్లీ :కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై తీవ్రతరం చేసింది. దీనికి సంబంధించి ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈరోజు సాయంత్రం కేంద్ర కేబినేట్‌ బేటీ కానుంది. ఈ భేటిలో ప్రధానంగా తెలంగాణ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. పది జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేసే విధంగా తెలంగాణ వాదులు ఒత్తి డి చేయడం వల్ల కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోంది.