తెలంగాణ నోట్‌ సిద్దం : కేంద్రమంత్రి షిండే


ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేబినేట్‌ నోట్‌ రెడి అయిందని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అధికారికంగా స్పష్టం చేశారు.అయితే ఇంకా నోట్‌పై తాను సంతకం చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఇంకో గంటలో హైకమాండ్‌ నుంచి స్పష్టత వస్తుందని షిండే వెల్లడించారు.