నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి : సోమవారం స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్సీ సెన్సెక్స్ అరంభంలో 202 పాయింట్లు కోల్పోయి 19,713 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ కూడా 38 పాయింట్లు కోల్పోయింది.
ముంబయి : సోమవారం స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్సీ సెన్సెక్స్ అరంభంలో 202 పాయింట్లు కోల్పోయి 19,713 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ కూడా 38 పాయింట్లు కోల్పోయింది.