ఢిల్లీలో భవనం కూలిలో ఘటనలో ఒకరి మృతదేహం లభ్యం

న్యూఢిల్లీ : ఢిల్లీలోని బారా హిందూరావ్‌ ప్రాంతంలో మూడంతస్థుల భవనం కూలిన ఘటనలో ఒకరి మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికి తీశారు. శిధిలాల కింద చిక్కుకున్న మరో ముగ్గురిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు.