నైజీరియాలో తెలుగోడి దారుణ హత్య

నైజీరియా : నైజీరియా దేశంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంజీనీర్‌గా పనిచేస్తున్న చంద్రమౌళిని గుర్తుతెలియని దుండగులు కొట్టిచంపారు. మృతుడు వరంగల్‌ జిల్లా లింగాపురం గ్రామానికి చెందిన చంద్రమౌళిగా గుర్తించారు.