లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబాయి : భారత మార్కెట్లు మధ్యాహ్నం ట్రేడింగ్లో భారీ లాభాలు నమోదు చేశాయి. బ్యాంకింగ్ ,మెటల్ స్టాక్స్ లాభాల బాటలో సాగుతున్నాయి. సెన్సెక్స్ మూడేళ్ల గరిష్టస్థాయికి చేరుకోవడం విశేషం. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 398 పాయింట్ల లాభంతో 20,813 వద్ద , నిప్టీ 120 పాయింట్ల లాభంతో 6,166 వద్ద ట్రేడవుతున్నాయి.,