నేటి నుంచి ప్రధాని విదేశీ పర్యటన

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ రష్యా,చైనాల్లో ఐదు రోజుల అధికార పర్యటన ఈరోజు బయలుదేరనున్నారు. ఈ రెండు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచుకోవడం ,రక్షణ,అంతరిక్ష, ఇందన ,వాణిజ్య ,పెట్టుబడుల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం ఆయన పర్యటనలో ముఖ్య ఉద్దేశం.