నేడు జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనున్న షిండే

న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఇవాళ జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.