రాష్ట్ర విభజనపై పిటిషన్ను వెనక్కి తీసుకున్న లగడపాటి
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ను విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెనక్కి తీసుకున్నారు.రాష్ట్రాన్ని విభజించొద్దని కోరుతూ లగడపాటి రాజగోపాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.