ఇద్దరు లోక్‌సభ సభ్యులపై అనర్హత వేటు

న్యూఢిల్లీ : ఇద్దరు లోక్‌సభ సభ్యులపై అనర్హత వేటు పడింది. అనర్హత వేటు పడిన వారిలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, జేడీయూ ఎంపీ జగదీశ్‌ శర్మపై అనర్హత వేటు పడింది. సుప్రీం కోర్టు తీర్పుతో అనర్హతకు గురైన మొదటి లోక్‌సభ సభ్యుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ,దాణా కుంభకోణం కేసులో లాలూకూ నాలుగేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.