ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల్లో త్రిముఖ పోరు

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేయడంతో ఢిల్లీ ,రాజస్థాన్‌ ,మద్యప్రదేశ్‌ ,ఛత్తీస్‌గడ్‌ , మిజోరం ,రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార కోలాహలం ఊపందుకుంది.ఢిల్లీలో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరన్న అంశంపై ఇంకా సందిగ్దత వీడలేదు.