షిండేతో ముగిసిన గవర్నర్ భేటీ
న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండేతో గవర్నర్ నరసింహన్ భేటీ ముగిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో శాంతిభధ్రతలు, తదితర అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండేతో గవర్నర్ నరసింహన్ భేటీ ముగిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో శాంతిభధ్రతలు, తదితర అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.