చైనా నుంచి ఉల్లి దిగుమతి చేస్తాం : పవార్‌

న్యూఢిల్లీ : ధరలను తగ్గించేందుకు చైనా నుంచి ఉల్లి దిగుమతి చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌ తెలిపారు. రెండు మూడు వారాల్లో ఉల్లి ధరలు దిగిరానున్నట్లు ఆయన పేర్కొన్నారు.