లాభాలతో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

ముంబాయి. : స్టాక్‌ మార్కెట్లు ఈ ఉదయం లాబాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 212 పాయింట్ల లాభంతో ,నిప్టీ 59 పాయింట్ల లాభంతో అమ్ముడవుతుంది.