బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్బ్రాంతి

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాడ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.