శక్తిఘాట్‌ వద్ద నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రముఖులు

న్యూఢిల్లీ : ఇందిరాగాంధీ 29వ వర్ధంతి సందర్భంగా శక్తిఘాట్‌ వద్ద రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ,ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ,యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ , పలువురు మంత్రులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ందిరాగాంధీ దేశానికి అందించిన సేవలను కొనియాడారు.