రాష్ట్రపతితో హోంమంత్రి షిండే భేటీ

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే భేటీ అయ్యారు. వీరి భేటీకి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.