లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి :స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ 20 పాయింట్లకు పైగా లాభంతో నిప్టీ ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 21 వేల పాయింట్ల మార్క్ను దాటి ట్రేడవుతోంది.
ముంబయి :స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ 20 పాయింట్లకు పైగా లాభంతో నిప్టీ ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 21 వేల పాయింట్ల మార్క్ను దాటి ట్రేడవుతోంది.