బీజేపీకి నోటీసులిచ్చిన ఢిల్లీ కోర్టు

ఢిల్లీ : భారతీయ జనతాపార్టీకి ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. రాంజెఠ్మలానీ బహిష్కరణపై బీజేపీని కోర్టు వివరణ కోరింది.