పాట్నా పేలుళ్ల కేసు నిందితుడు మృతి
బీహార్ : పాట్నాలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా బావిస్తున్న తారిఖ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాట్నా రైల్వేస్టేషన్లో బాంబులు అమర్చుతుండగా పేలడంతో తారిఖ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందాడు.