రాహుల్గాంధీకి ఎన్నికల కమిషన్ నోటీస్
ఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీకి ఎన్నికల కమిషన్ నోటీస్ జారీ చేసింది. బీజేపీ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ముజఫర్నగర్లో ఐఎస్ఐ తీవ్రవాదాన్ని పెంచుతుందన్న రాహుల్ వ్యాఖ్యలపై ఈసీ వివరణ కోరింది.