ఎల్‌టీసీ కుంభకోణంలో సీబీఐ కేసు నమోదు

న్యూఢిల్లీ : ఎల్‌టీసీ కుంభకోణంలో సీబీఐ కేసులు నమోదు చేసింది. బీహార్‌ ,ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ కేసుకు సంబంధించి సీబీఐ సోదాలు చేపట్టింది., ఎల్‌టీసీ కుంభకోణం కేసులో జేడీయూ ఎంపీ అనిల్‌ సాహ్నిని నిందితుడిగా పేర్కొన్న సీబీఐ ముజఫర్‌నగర్‌లోని ఆయన నివాసంలో సోదాలు చేపట్టింది.