ముజఫర్‌నగర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్‌లో ఉద్రిక్తత కొనసాగుతుంది.ముజఫర్‌నగర్‌లోని మహ్మదాపూర్‌ రాయిసింగ్‌ గ్రామంలో గత నెల 30న చోటుచేసుకున్న అల్లర్లలో ముగ్గురు మృతిచెందారు.దీంతో ఈప్రాంతంలో పారామిలిటరీబలగాలు పోలీసులు భారీగా మెహరించారు.ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు ముజఫర్‌నగర్‌ ఎస్పీ హెచ్‌. ఎం సింగ్‌ వెల్లడించారు.