పోలీసులకు -మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ : రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పీడియా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.