ఈడీ ఎదుట హాజరైన విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ : జగన్‌ అక్రమాస్తుల కేసు వాన్‌పిక్‌ వ్యవహారంలో ఈడీ ( ఎన్‌ఫోర్స్‌మెంట్‌) ఎదుట విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈడీ అప్పిలేట్‌ ఆథారిటీలో అరబిందో సంస్థల ఆస్తుల అటాచ్‌మెంట్‌పై వాదనలు ప్రారంభమయ్యాయి.