వడ్డీరేట్లు పెంచిన ఎస్‌బీఐ

ముంబయి : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీరేట్లను పెంచింది. బేస్‌ రేటును 0.2 నుంచి 1.0 శాతం మేర పెంచింది. గృహ,వాహన రుణాలు రేట్లు పెరగనున్నాయి.