నేడు జీవోఎం మూడో సమావేశం

ఢిల్లీ : ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ మూడో సమావేశం జరగనుంది. కేంద్ర ప్రభుత్వ శాఖలు ప్రతిపాదించిన నివేదికలు ,రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఈ సమావేశంలో మంత్రుల కమిటీ సమీక్షించనుంది.