యూపీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఢిల్లీ విద్యార్థినిపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.