మోడీ ర్యాలీకి అనుమతి మంజూరు

ఉత్తరప్రదేశ్‌ : భాజపా ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ రేపు ఉత్తర ప్రదేశ్‌లోని భరూచ్‌లో నిర్వహించనున్న ర్యాలీకి జిల్లా యంత్రాంగం అనుమతి మంజూరు చేసింది.