ప్రధాని లంక పర్యటనపై డీఎంకే అభ్యంతరం
చెన్నై : ప్రధాని మన్మోహన్సింగ్ శ్రీలంక పర్యటనపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధాని లంక పర్యటనకు వెళ్తే మద్దతుపై పునరాలోచిస్తామని డీఎంకే చెప్పింది.
చెన్నై : ప్రధాని మన్మోహన్సింగ్ శ్రీలంక పర్యటనపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధాని లంక పర్యటనకు వెళ్తే మద్దతుపై పునరాలోచిస్తామని డీఎంకే చెప్పింది.