ప్రధానితో రాష్ట్రనేతల బేటీ

ఢిల్లీ : ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో ఈ ఉదయం రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. ప్రధానితో సమావేశానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ,డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహా, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌ , కేంద్రమంత్రులు చిరంజీవి, సాయిప్రతాప్‌, రాష్ట్రమంత్రులు పితాని సత్యనారాయణ ,శైలజానాథ్‌, తదితరులు పాల్గొన్నారు.