నౌక ప్రమాదంలో 71కి చేరిన మృతుల సంఖ్య

మనీలా : ఈనెల 16న ఫిలిఫైన్స్‌లో ప్రయాణికుల వాణిజ్య నౌకను ఢీకొన్న ప్రమాదంలో 71 మంది ప్రయాణికులు చనిపోయినట్లు బుధవారం అధికారులు వెల్లడించారు. సిబ్బంది ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని, అయితే ప్రాణాలతో ఉన్నవారు దొరకడం అసాధ్యమని అధికారులు తెలిపారు.