ఏడంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం: నలుగురి మృతి

ముంబయి: ముంబయి విక్రోలిలోని సిద్దార్థనగర్‌ ప్రాంతంలో ఈరోజు ఉదయం ఏడంతస్థుల భవనంలో భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగరు మృతి చెందగా, 8 మందికి గాయాలయ్యాయి.ఏడంతస్థుల నివాస భవనంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.