ముగ్గుర్ని కాల్చి చంపిన మావోయిస్టులు
బీహార్ : బీహర్లోని గయ జిల్లా మోహన్పూర్లో ముగ్గురు గ్రామస్థులను మావోయిస్టులు కాల్చి చంపారు. దీంతో గయ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
బీహార్ : బీహర్లోని గయ జిల్లా మోహన్పూర్లో ముగ్గురు గ్రామస్థులను మావోయిస్టులు కాల్చి చంపారు. దీంతో గయ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.