జైరాం రమేష్తో ముగిసిన జలవనరులశాఖ అధికారుల భేటీ
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జైరాం రమేష్తో కేంద్ర జలవనరుల శాఖ అధికారల సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటల పాటు జలవనరుల పంపిణీ, నిర్వహణ వినియోగంపై జీవోఎం చర్చించింది. నీటి పంపిణీలు, నిర్వహనపై జీవోఎంకు అలోక్రావత్ నేతృత్వంలోని అధికారులు వివరాలు అందించారు. అనంతరం సహజవాయువు మంత్రిత్వశాఖ అధికారలు జీవోఎంతో భేటీ అయ్యారు.