సీబీఐపై ఆరోపణలు నిరాధారం : కేంద్రమంత్రి చిదంబరం

న్యూఢిల్లీ : సీబీఐపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. సీబీఐ అత్యున్నత సంస్థ…. దానిని రాజకీయల్లోకి లాగద్దని కోరారు. సీబీఐ ప్రపంచంలోని అత్యున్నత విచారణ సంస్ధ అని తెలిపారు. సీబీఐ పంజరంలో చిలక కాదని అలాగే కాంగ్రెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వేస్టిగేషన్‌ కాదని చెప్పారు.సీబీఐ స్వతంత్య్ర సంస్థ అని ఆయన తేల్చిచెప్పారు.