అఖిలపక్ష సమావేశం ప్రారంభం

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లోని నార్త్‌బ్లాక్‌లో విభజనపై అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది.ఇవాళ రాష్ట్రానికి చెందిన ఐదు రాజకీయ పార్టీలతో మంత్రుల బృందం చర్చలు జరిపనుంది