కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో టీ ఎన్జీవోల భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్జీవోలు సమావేశమయ్యారు. సమావేశంలో విభజనపై ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.