ట్రక్కు-కారు ఢీ ఆరుగురు మృతి

మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా బ్యహారిలో ట్రక్కు-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.