మొహర్రం సందర్బంగా రేపు స్టాక్‌ మార్కెట్లకు సెలవు

ముంబై : మొహర్రం సందర్బంగా ఈనెల 15 నబాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌తో పాటు నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌లను మూసివేసి ఉంచనున్నారు.గతంలో గురువారం మొహర్రం ఉంటుందని భావించిన స్టాక్‌మార్కెట్లు 14న సెలవుగా ప్రకటించాయి.బీఎస్‌ఈ తీసుకున్నతాజా నిర్ణయంతోగురువారం మార్కెట్లు యధావిధిగా పనిచేయనున్నాయి.