మూడో వికెట్‌ కోల్పోయిన విండీస్‌

ముంబయి : భారత్‌తో జరడుతున్న రెండో టెస్టు మొదటి ఇన్సింగ్స్‌లో వెస్టిండీస్‌ మూడో వికెట్‌ కోల్సోయింది. 97 పరుగుల వద్ద పావెల్‌ (48) ఓజా బౌలింగ్‌లో ధావస్‌కు క్యాచి ఇచ్చి ఔటయ్యాడు.