నాలుగో వికెట్ కోల్పోయిన విండీస్
ముంబయి : భారత్, విండీస్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో విండీస్ నాలుగో వికెట్ కోల్సోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన విండీస్ 43 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్సోయి 143 పలుగులు చేసింది. భారత్ బౌలర్లలో ఓజా 2, షమి, అశ్విస్ తలో వికెట్ తీసుకున్నారు.