ఐదో వికెట్‌ కోల్పోయిన వెస్టీండీస్‌

ముంభై : భారత్‌ – వెస్టీండీస్‌ల మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టీండీస్‌ జట్టు ఐదో వికెట్‌ కోల్పోయింది.