అరుణ్‌జైట్లీ కాల్‌ డేటా కేసులో ఆరుగురికి కస్టడీ

ఢిల్లీ : భాజపా నేత అరుణ్‌జైట్లీ కాల్‌ డేటా కేసులో ఆరుగురికి న్యాయస్థానం మూడు రోజుల పోలీసు కస్టడీ విధించింది.