విభజనపై మావైఖరి మారదు : సీపీఐ

ఢిల్లీ : రాష్ట్రవిభజనపై తమ పార్టీ వైఖరిలో పునరాలోచన లేదని వ్యాపారవేత్త, వైఎస్‌ఆర్‌ఎస్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి స్పష్టం చేసినట్లు సీబీఐ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజనపై అడ్డుపడాలని ఇవాళ జగన్‌ ఢిల్లీలో సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరంను కలిసారు. జగన్‌ కోరిన విషయాలను సురవరం వీడియాకు వెల్లడించారు.