జైపాల్‌రెడ్డి నివాసంలో టీ కాంగ్రెస్‌ నేతల భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో రాజకీయాలతో పాటు జీవోఎంకు వినిపించాల్సిన అంశాలపై చర్చించినట్లు సమాచారం.