జైపాల్‌రెడ్డితో సమావేశమైన టీ. కాంగ్రెస్‌ నేతల భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు భేటీ అయ్యారు. రేపు జీవోఎం ఎదుట స్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.